Just In
- 34 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ ట్రైలర్.. అదరగొట్టేసిన రిచా చద్దా
బాలీవుడ్ టాలెంటెడ్ నటి రీచా చద్దా మెయిన్ లీడ్గా వస్తోన్న చిత్రం మేడమ్ చీఫ్ మినిస్టర్. ఓ సాధారణ యువతి.. రాజకీయాల్లోకి రావడం, పార్టీలో ముఖ్యనేతగా మారడం, చివరకు సీఎంగా రాష్ట్రాన్ని పాలించడం వంటి అద్భుతమైన ఘట్టాలను చూపించేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు. అయితే రిచా చద్ద నటనే ఈ సినిమా మెయిన్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్రంలో జరిగే పొలిటికల్ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కించారు.
ఇందులో హీరోయిన్గా నటించిన రీచా చద్దా పాత్ర తీరు తెన్నులు మాత్రం మాయావతిలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా అక్కడి రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీసినట్టుగా అనిపిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో రాజకీయమంటే చదరంగం ఆట అని చెప్పకనే చెప్పేశారు. పార్టీలో చేరి, పార్టీ ఇమేజ్ మొత్తానికి తన గుప్పట్లోకి తెచ్చుకోవడాన్నీ సీనియర్ నాయకులు జీర్ణించుకోకపోవడం బలమైన ప్రతినాయకులుగా మారడంతో కథ ఆసక్తిరంగా మారినట్టు కనిపిస్తోంది.

హత్యా రాజకీయాలు, కుళ్లు కుతంత్రాలతో నిండిపోయినట్టుగా చూపించిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంటరాని తనానికి వ్యతిరేకంగా గళమెత్తే సినిమా అంటూ రిచా చద్దా చెప్పుకొచ్చింది. ఈ చిత్రం జనవరి 22న విడుదల కాబోతోంది. ఈ మూవీని టీ సిరీస్ సంస్థ నిర్మించింది. భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించగా.. సుభాష్ కపూర్ తెరకెక్కించాడు. ఇందులో సౌరభ్ శుక్లా, మనావ్ కౌల్, అక్షయ్ ఒబేరాయ్ వంటివారు ముఖ్య పాత్రలనుపోషించారు.
PRESENTING: #MadamChiefMinister Trailer!
— INOX Leisure Ltd. (@INOXMovies) January 6, 2021
This #RichaChadha starrer Promises A Powerful Political Drama!
FROM THE DIRECTOR OF JOLLY LLB!@INOXMovies @RichaChadha @saurabhshukla_s #ManavKaul @subkapoor @KangraTalkies @jollynarenkumar @dkh9 #INOX pic.twitter.com/lQNWaKzoDT