Just In
- 47 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 3 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమానవీయ ఘటన.. ఒళ్ళు జలదరించేలా.. ఎప్పుడు నేర్చుకుంటారంటూ ఖుష్బూ ఆవేదన
సోషల్ మీడియాలో ఒక్కోసారి కొన్ని ఘటనలు దేశం మొత్తానికి కుదిపేస్తుంటారు. కొన్ని సంఘటనలు అందరినీ కదిలిస్తుంటాయి. మనుషులతో పాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని కొన్ని కొన్ని దారుణాలను చూసిన తరువాతే గుర్తుకు వస్తుంది. ఈ క్రమంలో కొన్ని జంతువులను మనుషులు హింసించడం, దారుణం చంపడం చూసి సమాజం మొత్తం చలించిపోతుంది. ఆ మధ్య ఒకసారి ఇలాంటి ఓ దారుణమైన ఘటన జరిగింది.

ఏనుగుపై కర్కశత్వం..
కేరళలో ఓ ఏనుగుపై ఆకతాయిలు తమ పైశాచికత్వాన్ని చూపించారు. ఆకలితో అలమటిస్తోన్న ఏనుగుకు తినడానికి పండ్లు ఇచ్చినట్టుగా ఇస్తూనే అందులో పేలుడు పదార్థాలను అమర్చారు. అది తెలియన ఏనుగును మనిషిని నమ్మేసింది. వాటిని తినే సమయంలో పేలడంతో దారుణమైన స్థితిలో మరణించింది.

ఆగ్రహించిన సమాజం..
అలా ఏనుగును కిరాతకంగా హింసించి చంపడంతో సమాజం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ కూడా ఏనుగుపై చేసిన కిరాతకాన్ని ఖండించారు. వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా అలాంటి ఓ ఘటనే మళ్లీ జరిగింది.

డాల్ఫిన్ను కొట్టి మరి..
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో కొందరు ఆకతాయిలు.. డాల్పిన్ కొట్టి కొట్టి చంపారు. గొడ్డలి, కర్రలతో కొట్టి కొట్టి దాని రక్తాన్ని కళ్ల చూశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఎమోషనల్గా టచ్ చేస్తోంది. ఈ దారుణమైన ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

భయంకరమైన ఘటన..
డాల్పిన్ను అలా హింసించి చంపడంపై కుష్బూ స్పందించాడు. ఎంతో భయంకరంగా ఉందంటూ కామెంట్ చేసింది. ఇలాంటి వారు ఇంకెప్పుడు నేర్చుకుంటారు? అంటూ సాటి జీవాలను బ్రతికే హక్కు లేదా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ కదిలిస్తోంది.